నాకు పూర్తి మంత్రనికి ప్రతిపదార్దం వ్రాసే అంత శక్తి లేకపోయినా కొంత మాత్రం వివరించగలిగే సామార్ద్యమ్ ఉందని అనుకొని సాహసిస్తున్నాను. గాయత్రి మంత్రాన్ని చాలామంది మహానుభావులు పరి పరి విధాలుగా వివరించగలిగారు. నాకు తెలిసినంతవరకు గాయత్రి మంత్రం కేవలం ఒక మంత్రం మాత్రమే కాదు. విశ్వామిత్ర మహర్షి ముందుతారాలవారికి అందించిన మోక్ష సాధనం. బాగా ఆలోచిస్తే అందులో నిగూడమైన సూచిక కూడా కనపడుతుంది.
గాయత్రిమంత్రంలో ముక్యంగా కనిపించే మాత్రికల విషయానికివస్తే; మొదటిదైన 'ఓం' చాలముక్యమైందిగా గోచరిస్తుంది. ఈ మాతృక యొక్క ప్రత్యేకమేమిటంటే, మొత్తం శరీరంలోఉన్న చక్రాలను స్పృశిస్తు బహిర్గతమయ్యే దివ్యమైన శబ్దం. 'ఓం' అను మాత్రిక 'ఆ' అనే శబ్దంతో 'మూలాధారం' నుండి మొదలయ్యి, 'ఉ' అనే శబ్ధం గా స్వాధీష్టాన, మణిపూర, స్తానములద్వారా ప్రయాణించి 'అనహతం' ద్వారా ఆజ్ఞ, సహస్రారాలను స్పృశిస్తు 'మా' వలే బయటకు వెలువడుతుంది. కాబట్టి ఒక సారి శ్రద్దగా పరిశీలిస్తే, మొత్తం మాతృక వివిధ శబ్ధ ధాతువులుగా (అ, ఉ, మ) మారి, అన్నీ చక్రాలను తాకుతూ బయటకు వెలువడే అద్వితీయమైన ప్రక్రియ.
చక్రాలను సృష్టి జీవ జాతికి ప్రసాదించిన వరం. ఇది మానవజాతికి మాత్రమే సంబందించిన విషయంగా అర్ధంచేసుకుంటే అతి పెద్ద తప్పుచేసినవాళ్ళమౌతాము. సృష్టిలో ప్రతి జీవికి చక్రయోగ్యమున్నది. చాలామంది ఈ ప్రక్రియను ఆలోచన ప్రప్రదమంగా చేసుకుని జీవించే జంతువులకు సాధకమని భావిస్తారు! ఐతే ఒక్క విషయం మాత్రం సత్యం, మానవులకు మోక్ష యోగం తక్కిన జంతువులతో పోలిస్తే అతి త్వరగా లభిస్తుంది, అంటే సాధన సులభతరం అనమాట. అంతేకాని చక్రసాధన మానవులకు మాత్రమే పరిమితమైనది కాదు. భారత సంస్కృతిలో ప్రతిజీవికూడా మోక్షసాధనకు యోగ్యకరమైనదే. వివిధ జీవులు వాటి వాటి శబ్ధకర్మలద్వారా ఎప్పుడొవొకప్పుడు 'ఓం' అనే మాత్రికను ఉచ్చరించవలసిందే. అందువలననే, "ఎటువంటి పాపి అయినా సరే ఎంతోకొంత పుణ్యం సంపాదించుకుంటాడు" అన్న నానుడి సత్యం. నిజానికి, "భగవంతుడు అపరిమితమైన దయాశీలి", అంటే అర్ధం ఇదే. కర్మకు మించిన ధైవము వేరేదేమైనా ఉందా? దేముళ్ళు సైతం కర్మ బారినుంచి తప్పించుకొనలేక బాధలుపడిన సంగటనలు ఎన్నో మనకు పురాణాలలో లభిస్తాయి. కర్మ ఏమిటి? దానివలన ఏమిజరుగుతుంది? అనే విషయాన్ని వేరే సందర్భంలో అర్ధం చేసుకొవడానికి ప్రయత్నిదాం.
పాశ్చాత్య దేశాలు నాడీ వ్యవస్థను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, భారతదేశంలో నాదివ్యవస్థ, నాడీమండలం, మరియు దాని తీరుతెన్నులగురించి అవపోసన పట్టేశారు. మరి ఈ రోజు మానమెక్కడున్నం? సున్నా! ఇది అపర సత్యం. పరాకోగ్నిషన్, పరసైకోలోజీ, ప్రీకోగ్నిషన్ అంటు అన్యదేశ పదాలతో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇదీ మన దౌర్భాగ్యం.
వివేకచూడామణి ఎక్కడికి పోయింది? ఎందమంది భారతీయ సైకోలోజీస్తులకు పాతంజలి యోగసూత్రాలగురించి తెలుసు? కనీసం 'పాతంజలి' అనే మహానుభావుడు యోగస్త్ర పితామహుడనైనా తెలుసా? "భార్గో దేవ్స్య ధీమహి" అని వెలుగెత్తి చాటిన జాతి మనోశాస్త్ర పరిశోదనకు నాంది పలికిన దేశమనే భావనా మనలో ఉందా? సిగ్గు పడవలసిన పరిస్తితులలో మానమున్నామని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎన్నాళ్ళీ "అజ్ఞాన" వాసం? భారత జాతికి మరో బుద్ద బగవానుని అవసరం ఉందా! మరో ఆదిశంకరుడు రవాలా? మరో వివేకానంద వికాస చైతన్య కావాలా?
సారి అలోచిద్దాం! దయచేసి మెల్కోందాం!!!
గాయత్రిమంత్రంలో ముక్యంగా కనిపించే మాత్రికల విషయానికివస్తే; మొదటిదైన 'ఓం' చాలముక్యమైందిగా గోచరిస్తుంది. ఈ మాతృక యొక్క ప్రత్యేకమేమిటంటే, మొత్తం శరీరంలోఉన్న చక్రాలను స్పృశిస్తు బహిర్గతమయ్యే దివ్యమైన శబ్దం. 'ఓం' అను మాత్రిక 'ఆ' అనే శబ్దంతో 'మూలాధారం' నుండి మొదలయ్యి, 'ఉ' అనే శబ్ధం గా స్వాధీష్టాన, మణిపూర, స్తానములద్వారా ప్రయాణించి 'అనహతం' ద్వారా ఆజ్ఞ, సహస్రారాలను స్పృశిస్తు 'మా' వలే బయటకు వెలువడుతుంది. కాబట్టి ఒక సారి శ్రద్దగా పరిశీలిస్తే, మొత్తం మాతృక వివిధ శబ్ధ ధాతువులుగా (అ, ఉ, మ) మారి, అన్నీ చక్రాలను తాకుతూ బయటకు వెలువడే అద్వితీయమైన ప్రక్రియ.
చక్రాలను సృష్టి జీవ జాతికి ప్రసాదించిన వరం. ఇది మానవజాతికి మాత్రమే సంబందించిన విషయంగా అర్ధంచేసుకుంటే అతి పెద్ద తప్పుచేసినవాళ్ళమౌతాము. సృష్టిలో ప్రతి జీవికి చక్రయోగ్యమున్నది. చాలామంది ఈ ప్రక్రియను ఆలోచన ప్రప్రదమంగా చేసుకుని జీవించే జంతువులకు సాధకమని భావిస్తారు! ఐతే ఒక్క విషయం మాత్రం సత్యం, మానవులకు మోక్ష యోగం తక్కిన జంతువులతో పోలిస్తే అతి త్వరగా లభిస్తుంది, అంటే సాధన సులభతరం అనమాట. అంతేకాని చక్రసాధన మానవులకు మాత్రమే పరిమితమైనది కాదు. భారత సంస్కృతిలో ప్రతిజీవికూడా మోక్షసాధనకు యోగ్యకరమైనదే. వివిధ జీవులు వాటి వాటి శబ్ధకర్మలద్వారా ఎప్పుడొవొకప్పుడు 'ఓం' అనే మాత్రికను ఉచ్చరించవలసిందే. అందువలననే, "ఎటువంటి పాపి అయినా సరే ఎంతోకొంత పుణ్యం సంపాదించుకుంటాడు" అన్న నానుడి సత్యం. నిజానికి, "భగవంతుడు అపరిమితమైన దయాశీలి", అంటే అర్ధం ఇదే. కర్మకు మించిన ధైవము వేరేదేమైనా ఉందా? దేముళ్ళు సైతం కర్మ బారినుంచి తప్పించుకొనలేక బాధలుపడిన సంగటనలు ఎన్నో మనకు పురాణాలలో లభిస్తాయి. కర్మ ఏమిటి? దానివలన ఏమిజరుగుతుంది? అనే విషయాన్ని వేరే సందర్భంలో అర్ధం చేసుకొవడానికి ప్రయత్నిదాం.
పాశ్చాత్య దేశాలు నాడీ వ్యవస్థను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, భారతదేశంలో నాదివ్యవస్థ, నాడీమండలం, మరియు దాని తీరుతెన్నులగురించి అవపోసన పట్టేశారు. మరి ఈ రోజు మానమెక్కడున్నం? సున్నా! ఇది అపర సత్యం. పరాకోగ్నిషన్, పరసైకోలోజీ, ప్రీకోగ్నిషన్ అంటు అన్యదేశ పదాలతో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇదీ మన దౌర్భాగ్యం.
వివేకచూడామణి ఎక్కడికి పోయింది? ఎందమంది భారతీయ సైకోలోజీస్తులకు పాతంజలి యోగసూత్రాలగురించి తెలుసు? కనీసం 'పాతంజలి' అనే మహానుభావుడు యోగస్త్ర పితామహుడనైనా తెలుసా? "భార్గో దేవ్స్య ధీమహి" అని వెలుగెత్తి చాటిన జాతి మనోశాస్త్ర పరిశోదనకు నాంది పలికిన దేశమనే భావనా మనలో ఉందా? సిగ్గు పడవలసిన పరిస్తితులలో మానమున్నామని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎన్నాళ్ళీ "అజ్ఞాన" వాసం? భారత జాతికి మరో బుద్ద బగవానుని అవసరం ఉందా! మరో ఆదిశంకరుడు రవాలా? మరో వివేకానంద వికాస చైతన్య కావాలా?
సారి అలోచిద్దాం! దయచేసి మెల్కోందాం!!!